అమరనాథ్ యాత్ర
అమరనాథ్ దర్శించాలకోరిక తీరుతుందనుకోలేదు. అమరనాథుని దయతో మా ప్రయాణం జులై 8 న హిమసాగర్ ఎక్స్ప్రెస్ లో బెజవాడలొ సా 5 గం చల్లని వాతావరణంలో ఆనందంగా ఆహ్లాదంగా మొదలైoది . పది మంది కలసి బయలు దేరాము .మిత్రుడు శ్రీనివాస్ పూ ర్వానుభవంతో చక్కని ప్రణాళిక తయారు చేశాడు . మేమందరము ఏఆలోచనా లేకుండా ప్రశాంతంగా రైలు ఎక్కాము . రాత్రికి చపాతి. మరో పది రోజులు అదే తిండి కదా ! చల్లగాలి హాయుగా నిద్రప ట్టి o ది . పొ ద్దున స్నానానికి లేపారు ( రైలు లోనే ). కొందరు స్నానంచేసారు . రోజంతా ప్రయాణం. రాత్రి 8గం డిల్లి చే రాము . మరునాడు 8గం జలంధర్ చేరాము . చక్రధర్ వాళ్ళబ్బాయ్ టిఫిన్ తెచ్చాడు . తరువాత పఠాన్ కోట్ లో మిత్రురాలుజస్విన్ దర్ కౌర్ భోజనం తెచ్చి oది . మధ్యాహ్నం 2 గం జమ్మూ చేరాం . వై ష్నో ధాం లో దిగాము .స్టేషన్ కి బాగా దగ్గర . బాగుంది . స్నానాలు . అందరం రంగనాథ ఆలయానికి బయలు దేరాం . గుడి చాలా బాగుంది . లక్ష శివలింగాలు గుడిచుట్టూ ఉన్నాయి . అన్ని దేవుళ్ళ విగ్రహాలు,ఇంతకు ముందు ఎక్కడ చూడని దేవతా మూర్తుల ప్రతిమలు . చక్కని ప్రయత్నం . చాలాబాగుంది . ఎక్కడ చూసినా జవాన్లే . అడుగడుగుకి పరిశీ లనే. రంగనాథుని గుడిలో లక్ష్మీ నారాయణు లను దర్శించి ప్రతాప సింహ ఆలయానికి చే రాము . అక్కడినుంచి అమ్మవారి ఆలయానికి . 5గం ల వరకే గుడి . చూడలేదు . అక్కడే రాజభవన్ . పక్కనే తవి నది . నీళ్ళు లేవు చాలా లోతు దాదాపు కిలో మీటరు వెడల్పు . తిరిగి అందరం రూంకి చేరాం . మధ్యలో గుప్తా ట్రావెల్ లో ప్రయాణం . రాత్రి 8. 15 అయి నా చీకటి పడలేదు . చాలా ఆశ్చర్యం.రా 11 న ఉ 5 గం ప్రయాణం మొదలు .
అమరనాథ్ దర్శించాలకోరిక తీరుతుందనుకోలేదు. అమరనాథుని దయతో మా ప్రయాణం జులై 8 న హిమసాగర్ ఎక్స్ప్రెస్ లో బెజవాడలొ సా 5 గం చల్లని వాతావరణంలో ఆనందంగా ఆహ్లాదంగా మొదలైoది . పది మంది కలసి బయలు దేరాము .మిత్రుడు శ్రీనివాస్ పూ ర్వానుభవంతో చక్కని ప్రణాళిక తయారు చేశాడు . మేమందరము ఏఆలోచనా లేకుండా ప్రశాంతంగా రైలు ఎక్కాము . రాత్రికి చపాతి. మరో పది రోజులు అదే తిండి కదా ! చల్లగాలి హాయుగా నిద్రప ట్టి o ది . పొ ద్దున స్నానానికి లేపారు ( రైలు లోనే ). కొందరు స్నానంచేసారు . రోజంతా ప్రయాణం. రాత్రి 8గం డిల్లి చే రాము . మరునాడు 8గం జలంధర్ చేరాము . చక్రధర్ వాళ్ళబ్బాయ్ టిఫిన్ తెచ్చాడు . తరువాత పఠాన్ కోట్ లో మిత్రురాలుజస్విన్ దర్ కౌర్ భోజనం తెచ్చి oది . మధ్యాహ్నం 2 గం జమ్మూ చేరాం . వై ష్నో ధాం లో దిగాము .స్టేషన్ కి బాగా దగ్గర . బాగుంది . స్నానాలు . అందరం రంగనాథ ఆలయానికి బయలు దేరాం . గుడి చాలా బాగుంది . లక్ష శివలింగాలు గుడిచుట్టూ ఉన్నాయి . అన్ని దేవుళ్ళ విగ్రహాలు,ఇంతకు ముందు ఎక్కడ చూడని దేవతా మూర్తుల ప్రతిమలు . చక్కని ప్రయత్నం . చాలాబాగుంది . ఎక్కడ చూసినా జవాన్లే . అడుగడుగుకి పరిశీ లనే. రంగనాథుని గుడిలో లక్ష్మీ నారాయణు లను దర్శించి ప్రతాప సింహ ఆలయానికి చే రాము . అక్కడినుంచి అమ్మవారి ఆలయానికి . 5గం ల వరకే గుడి . చూడలేదు . అక్కడే రాజభవన్ . పక్కనే తవి నది . నీళ్ళు లేవు చాలా లోతు దాదాపు కిలో మీటరు వెడల్పు . తిరిగి అందరం రూంకి చేరాం . మధ్యలో గుప్తా ట్రావెల్ లో ప్రయాణం . రాత్రి 8. 15 అయి నా చీకటి పడలేదు . చాలా ఆశ్చర్యం.రా 11 న ఉ 5 గం ప్రయాణం మొదలు .
No comments:
Post a Comment